వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించారు .
ఎస్వీబీసీ నిర్వహిస్తున్న అదివో అల్లదివో ప్రోమో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. శ్రీవారికి ఆధ్యంతం ఇష్టమైన గాయకుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆయన రచించిన
జగన్ పాలనలో శాంతి భద్రతలకు తాజా ఘటన నిదర్శనం అని మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడికి
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో భాగంగా పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన
విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమాద రహిత, పర్యావరణ అనుకూల పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్కు
ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తయారు చేయనున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్ లో మార్కెట్లోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు
చిత్తూరు జిల్లా తిరుమల మొదటి కనుమదారిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శించుకొని కొండ మీద నుంచి కిందకు వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మరో