telugu navyamedia

ap

ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గత 24 గంటల్లో 55, 525 శాంపిల్స్‌ పరీక్షించగా… 1,174 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 208 కొత్త కేసులు నమోదు

అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై రోజా కౌంటర్‌

navyamedia
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించారు .

ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గడచిన 24 గంటల్లో 60,350 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,393 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 272 కొత్త కేసులు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం :టీటీడీ

navyamedia
ఎస్వీబీసీ నిర్వహిస్తున్న అదివో అల్లదివో ప్రోమో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. శ్రీవారికి ఆధ్యంతం ఇష్టమైన గాయకుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆయన రచించిన

ఆంధ్రాలో ఉన్నామా.. ఆఫ్ఘన్ లో ఉన్నామా.?

navyamedia
జగన్ పాలనలో శాంతి భద్రతలకు తాజా ఘటన నిదర్శనం అని మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడికి

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

navyamedia
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో భాగంగా పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన

ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గడచిన 24 గంటల్లో 61,178 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,367 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 288 కొత్త

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. గృహ రుణాలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌

navyamedia
విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమాద రహిత, పర్యావరణ అనుకూల పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

navyamedia
ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు

డిసెంబర్లో మార్కెట్లోకి TTD పంచగవ్య ఉత్పత్తులు

navyamedia
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తయారు చేయనున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్ లో మార్కెట్లోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని

సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట..

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి

navyamedia
చిత్తూరు జిల్లా తిరుమల మొదటి కనుమదారిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శించుకొని కొండ మీద నుంచి కిందకు వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మరో