telugu navyamedia

ap

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై టీడీపీ వినూత్న నిరసన..

navyamedia
*చంద్ర‌బాబు హ‌యాంలో విద్యుత్ ఛార్జీలు పెంచ‌లేదు.. *విద్యుత్ ఛార్జీలు పెంపుపై టీడీపీ ఉద్య‌మం.. *ఛార్జీలు పెంపుతో పేద , మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లుపై భారం.. *జగన్‌ పాలనలో ప్రజలు

టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గంటా..హాట్ టాపిక్‌

navyamedia
గత రెండేళ్లగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ‌స్తున్న టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ

టీడీపీ ఆవిర్భావ వేడుక‌లు : సత్తెనపల్లి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

navyamedia
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ

చిత్తూరు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

navyamedia
ఏపీలోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రగొండపాలెం మండలం కొత్తపల్లి రహదారిపై ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు

వివేకా హత్య కేసు : బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌..

navyamedia
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కడప 4వ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి బుధవారం కొట్టివేశారు. వివేకా హత్య

విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం దగ్గర టీడీపీ నేతల అరెస్ట్..

navyamedia
విజయవాడ: ఏపీ ఎక్సైజ్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. కల్తీ సారా ఘటనపై విచారణ జరపాలని, నకిలీ బ్రాండ్లను

రాపాకకు మరోసారి అవమానం: సభకు రాకయ్య రాపాక.. అంటూ పోస్టర్లు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో జనసేనపార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాపాకకు మరోసారి అవమానం జ‌రిగింది.. గుంటూరు జిల్లాలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల దగ్గర రాపాక

వైఎస్ జగన్ తో రాజమౌళి భేటీ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్‌ను కలిశారు. దేశంలోని సినీ

ముఖ్యమంత్రి త‌న స్వార్థప్రయోజనాల కోసం పోలవరం తాకట్టు ..

navyamedia
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ ను తాకట్టు పెడుతున్నారని మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో

రాష్ర్ట ప్ర‌జ‌లకు సీఎం వైఎస్‌ జగన్ మహా శివరాత్రి శుభాకాంక్షలు..

navyamedia
మహా శివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప‌ర‌మేశ్వరుడిని అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో పూజించే అతిపెద్ద పండుగ మ‌హాశివ‌రాత్రి.. ఈ ప‌ర‌మ

శ్రీవారి భక్తులకు షాక్.. నిలిచిన ఆన్ లైన్ టికెట్లు..?

navyamedia
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ షాక్..ఆన్ లైన్ దర్శనం కోటాను పెంచడంతో.. ఈజీగా టికెట్లు దొరుకుతాయని చాలామంది ఆశించారు. కానీ అనూహ్యంగా టోకెన్ల జారీని