telugu navyamedia

chittoor road accident

చిత్తూరు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

navyamedia
ఏపీలోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు