telugu navyamedia

amaravati

ఏపీలో మళ్లీ పెరిగిన కొత్త కేసులు..!

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ తగ్గుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.89 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం వేల సంఖ్యలో కేసులు

మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ !!

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.09 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

అమరావతి రైతులకు వైసీపీ మోసం చేసి 3000 రోజులయ్యింది : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

Vasishta Reddy
టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ… రాజధాని అమరావతి ఉద్యమం నేటికీ 300 రోజులు.. కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతులకు మోసం చేసి 3000

అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో 300 రోజులు…

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని విభన గురించి వైసీపీ ప్రభుత్వం చెప్పున తర్వాత నుండి ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల ఉద్యమ చేప్పట్టిన

రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ….

Vasishta Reddy
రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ జరపనుంది ప్రభుత్వం. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ ల విషయంలో పూర్తివివరాలతో కౌంటర్ ఇప్పటికే వేసింది ప్రభుత్వం.

సంక్షేమ పథకాలతో జగన్‌కు ఫ్రస్టేషన్: చంద్రబాబు

సంక్షేమ పథకాలతో జగన్‌కు ఫ్రస్టేషన్ పెరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్‌తో కలిసి జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  వైసీపీలో చేరాలని హైదరాబాద్‌లో

అమరావతికి.. స్టార్ హోటళ్ల శోభ… 7 హోటళ్లకు…

vimala p
అమరావతిలో ఏకంగా ఏడు ఫైవ్ స్టార్ హోటళ్లకు ఏపీసీఎం చంద్రబాబు భూకేటాయింపు కార్యక్రమాలు పూర్తిచేశారు. మొత్తం ఏడు హోటళ్లతో రాజధాని శోభాయమానంగా వెలుగొందనుంది. అలాగే 448 కోట్లతో

నాలెడ్జ్‌ ఎకానమీకి అమరావతి కేంద్రం కావలి: చంద్రబాబు

నాలెడ్జ్‌ ఎకానమీకి ఏపీ రాజధాని అమరావతి కేంద్రం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జేవియర్‌ స్కూల్‌

యావత్ ప్రపంచమే మన వైపు చూస్తోంది: చంద్రబాబు

యావత్ ప్రపంచమే మన వైపు చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చివరిరోజు జన్మభూమిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  నాలుగేళ్లలో