దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.09 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.
రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ జరపనుంది ప్రభుత్వం. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ ల విషయంలో పూర్తివివరాలతో కౌంటర్ ఇప్పటికే వేసింది ప్రభుత్వం.
అమరావతిలో ఏకంగా ఏడు ఫైవ్ స్టార్ హోటళ్లకు ఏపీసీఎం చంద్రబాబు భూకేటాయింపు కార్యక్రమాలు పూర్తిచేశారు. మొత్తం ఏడు హోటళ్లతో రాజధాని శోభాయమానంగా వెలుగొందనుంది. అలాగే 448 కోట్లతో
నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ రాజధాని అమరావతి కేంద్రం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జేవియర్ స్కూల్
యావత్ ప్రపంచమే మన వైపు చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చివరిరోజు జన్మభూమిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగేళ్లలో