రైల్వేతో పాటు పౌర విమానయాన శాఖలు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టికెట్లపై ప్రధాని మోదీ బొమ్మను ప్రచురించిన అంశాన్ని తమ నోటీసులో ప్రస్తావించాయి. రైల్వే, విమానయాన శాఖలకు ఈసీ నోటీసులు ఇవ్వడం ఇది రెండవసారి.
మూడు రోజుల క్రితం మొదటిసారి ఆ రెండు శాఖలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆ శాఖల నుంచి స్పందన రాలేదు. మదురై విమనాశ్రయంలో బోర్డింగ్ పాసులపై మోదీ ఫోటోలు ఉన్నాయి. దానిపై వివరణ ఇవ్వాలని ఈసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సింది: కుమారస్వామి