telugu navyamedia
రాజకీయ

సీనియర్ జర్నలిస్ట్ భగీరథ కు రామోజీ రావు ఆత్మీయ లేఖ

భగీరథ కు రామోజీ రావు ఆత్మీయ లేఖ..
సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథ రాసిన ” భారతమెరికా ” అనే పుస్తకాన్ని ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు గారికి పంపించారు .
” భారతమెరికా ” పుస్తకం చదివిన రామోజీ రావు గారు భగీరథ కు ఆత్మీయంగా ఒక లేఖ పంపించారు . రామోజీ రావు గారి అభిమానానికి భగీరథ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు .

Related posts