telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: మంత్రి పువ్వాడ

puvvada ajay

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని తల్లంపాడులోని సాయిబాలాజీ జిన్నింగ్ మిల్లు.. పొన్నెకల్, మేడేపల్లిలో పత్తికొనుగోలు పరిశీలించారు. తేమశాతం పరీక్షా కేంద్రాలను మంత్రి తనిఖీ చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులను ఆదేశించారు.దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దని రాష్ట్ర అన్నారు. ఖమ్మం జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానిటర్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Related posts