ఏపీ సీఎం జగన్ పాలనాపరంగా మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా జిల్లాల వారీగా ఇన్ చార్జీ మంత్రులను నియమించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పార్టీని పటిష్టం చేయడంతో పాటు అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో ఉపముఖ్యమంత్రులకు కూడా అవకాశం కలిపించారు.
జిల్లాలవారిగా మంతుల జాబితా:
శ్రీకాకుళం జిల్లా – వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా- చేరుకువాడ శ్రీరంగనాధరాజు
విశాఖపట్నం జిల్లా- మోపిదేవి వెంకటరమణ
ప్రకాశం జిల్లా – అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు జిల్లా – మేకతోటి సుచరిత
కర్నూలు జిల్లా – బొత్స సత్యనారాయణ
తూర్పు గోదావరి జిల్లా – ఆళ్ల నాని
పశ్చిమ గోదావరి జిల్లా – పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా జిల్లా – కురసాల కన్నబాబు
గుంటూరు జిల్లా – పేర్ని నాని
కడప జిల్లా – బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అనంతపురం జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా – మేకపాటి గౌతమ్ రెడ్డి