telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

32 మందితో జనసేన రెండో జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు జనసేన రెండో జాబితా విడుదల చేసింది. 32 మందితో కూడిన జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అర్థరాత్రి విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 64 అసెంబ్లీ స్థానాలు, ఏపీలో ఏడు, తెలంగాణలో ఒక లోక్‌సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలోని సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి నేమూరి శంకర్‌ గౌడ్‌ పేరును ఖరారు చేసింది.

లోక్‌సభ అభ్యర్థులు:
అరకు- పంగి రాజారావు
మచిలీపట్నం- బండ్రెడ్డి రాము
రాజంపేట- సయ్యద్ చాంద్
శ్రీకాకుళం- మెట్ట రామారావు
సికింద్రాబాద్- నేమూరి శంకర్‌గౌడ్

ఏపీ శాసనసభ అభ్యర్థులు:
శ్రీకాకుళం జిల్లా:
ఇచ్చాపురం- దాసరిరాజు
పాతపట్నం- గేదెల చైతన్య
ఆముదాలవలస- రామ్మోహన్

విశాఖ జిల్లా:
మాడుగుల -జి.సన్యాసినాయుడు
పెందుర్తి – చింతలపూడి వెంకటరామయ్య
చోడవరం – పీవీఎస్‌ఎన్‌.రాజు
అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు

తూర్పుగోదావరి జిల్లా:
కాకినాడ రూరల్‌ – పంతం నానాజీ
రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్‌
రాజమండ్రి అర్బన్‌ – అత్తి సత్యనారాయణ

పశ్చిమగోదావరి జిల్లా:
దెందులూరు – ఘంటసాల వెంకట లక్ష్మి
నర్సాపురం – బొమ్మడి నాయకర్‌
నిడదవోలు – అటికల రమ్యశ్రీ
తణుకు – పసుపులేటి రామారావు
ఆచంట – జవ్వాది వెంకట విజయరామ్‌
చింతలపూడి – మేకల ఈశ్వరయ్య

కృష్ణాజిల్లా:
అవనిగడ్డ – ముత్తంశెట్టి కృష్ణారావు
పెడన – అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌
కైకలూరు – బీవీ.రావు
విజయవాడ పశ్చిమ – పోతిన వెంకట మహేష్‌
విజయవాడ తూర్పు – బత్తిన రాము

ప్రకాశం జిల్లా:
గిద్దలూరు : షేక్‌ రియాజ్‌
దర్శి – బొటుకు రమేష్‌

నెల్లూరు జిల్లా:
కోవూరు – టి.రాఘవయ్య
అనంతపురం జిల్లా:
అనంతపురం అర్బన్‌ -డాక్టర్‌ కె.రాజగోపాల్‌
కడప జిల్లా:
కడప -సుంకర శ్రీనివాస్‌
రాయచోటి – ఎస్‌కే.హసన్‌ బాషా

కర్నూలు జిల్లా:
ఎమ్మిగనూరు- రేఖా గౌడ్‌
పాణ్యం – చింతా సురేష్‌
నందికొట్కూరు – అన్నపురెడ్డి బాల వెంకట్‌

చిత్తూరు జిల్లా:
తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి
పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌

Related posts