బంగారానికి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. దీంతో మన దేశంలో బంగారం ధరలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. అందుకే కరోనా టైంలోనూ బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే…బులియన్ మార్కెట్లో వారం రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పెరిగాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 49,950 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 పెరిగి తగ్గి రూ. 45,800 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 పెరిగిరూ.76,200 వద్ద కొనసాగుతోంది.
previous post
next post