telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అగ్నిప్రమాదంలో .. ఎకరాల గోధుమపంట బుగ్గిపాలు ..

fire accident make ash of acres wheat crop

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా…25 మంది గాయపడ్డారు. ఓ పొలంలో గడ్డిని దహనం చేస్తుండగా…గాలులు ఎక్కువగా వీయడంతో 30 గ్రామాలకు మంటలు వ్యాపించాయి.

అది కాస్తా పక్కనే ఉన్న ఎకరాల కొద్దీ గోధుమ పంటకు పాకింది, దీనితో ఆ పంట అంతా కాలిపోయింది. ఈ ప్రమాదాన్ని అదుపుచేసేందుకు 24 అగ్నిమాపక యంత్రాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

Related posts