యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర చీప్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శశాంక్ గోయల్ ను సాదరంగా స్వాగతించిన ఆలయాధికారులు స్వామివారి దర్శనం చేయించారు. స్వామివారి దర్శనం అనంతరం శశాంక్ గోయల్ కు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం దేవస్థానం అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.
previous post
అందుకే అసదుద్దీన్ ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారు: బీజేపీ ఎంపీ అరవింద్