telugu navyamedia

ట్రెండింగ్

వరద భాదిత కుటుంబాల నగదు పంపిణి పై సమీక్ష

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వరద భాదిత, ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణి పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బాధితులు ఎంతమంది,

రాష్ట్రాన్ని అవమానించేలా చంద్రబాబు ఐదేళ్ల పాలన : ఏపీ మంత్రి

Vasishta Reddy
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొట్టి శ్రీరాములును గౌరవించేలా.. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు హయాంలో

ఏపీలో  తగ్గిన కరోనా కేసులు…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఎంత మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8 లక్షలకు పైగా

సిరివెన్నెల ఇంట పెళ్లి సందడి..

Vasishta Reddy
సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా ( చి!!.రాజా భవాని శంకర శర్మ) వివాహం చి.ల.సౌ. వెంకటలక్ష్మి హిమబిందు

కొనసాగుతున్న అల్పపీడనం : మరో మూడు రోజులు

Vasishta Reddy
ఈశాన్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 4.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం

బీజేపీ అభ్యర్ది రఘు నందన్ బావమరిది అరెస్ట్..

Vasishta Reddy
ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలే హాట్ టాపిక్. రాష్ట్రం మొత్తం అటువైపే చూస్తుంది. హవాలా చేస్తున్నకోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అలాగే ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు

రఘునందన్ మీ నాయినకు కేంద్రం ఇస్తుందా.. కేసీఆర్ ఇస్తుండా

Vasishta Reddy
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు బీజేపీ అభ్యర్థిపై సంచలన

బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిల్ అయింది : కేటీఆర్‌

Vasishta Reddy
దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. దుబ్బాకలో బిజెపి ఎన్నో ఎత్తుగడలు, కుట్రలు చేసిందని..మొదట డబ్బుల ప్రయోగం చేశారని మండిపడ్డారు. ఇప్పటికి చాలా

దేశంలో అత్యంత దగా పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ : సీఎం జగన్‌

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరజీవి పొట్టి

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..కండక్టర్‌ సహా ముగ్గురు

Vasishta Reddy
వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు పొలంలోకి దూసుకుపోవడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే..డ్రైవర్‌ చాకచక్యంతో పెద్ద ప్రమాదమేమి జరగలేదు. వివరాల్లోకి

బ్రేకింగ్‌ : బండి సంజయ్‌ అరెస్ట్‌…వ్యక్తి ఆత్మహత్యయత్నం

Vasishta Reddy
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్…బండి సంజయ్ ను

సికింద్రాబాద్ ఘోరం : గన్ తో కాల్చుకోని కానిస్టేబుల్ అత్మహత్య

Vasishta Reddy
సికింద్రాబాద్ దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ లోని రాణిగంజ్ లో ఎస్ పి ఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఎల్ఆర్ గన్ తో కాల్చుకోని అత్మహత్య కు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా