హైదరాబాద్లో కాల్ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజే 80కి పైగా కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ
తెలంగాణ హైకోర్టు ఎంబీబీఎస్ రెండో విడత సీట్ల కేటాయింపును రద్దు చేసింది. కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో ఈనెల 19, 20 తేదీలలో ఎంబీబీఎస్
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. గ్రేటర్
నల్గొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి కేంద్ర సర్కార్ పై విరుచుకు పడ్డారు. కేసీఆర్
పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకువచ్చారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కాస్త ఆలస్యమైనా ఇండ్లు ప్రారంభించు కోవడం
ఉపాధి కల్పనలో దేశంలో నెంబర్ వన్గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డులతోపాటు, రావాల్సిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది,
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…”ఏపీ సీఎం జగన్కు పుట్టిన