telugu navyamedia

తెలంగాణ వార్తలు

ఆన్ లైన్ కాల్ మనీ కేసులో సీసీఎస్ పోలీసులు విచారణ…

Vasishta Reddy
ఆన్ లైన్ కాల్ మనీ కేసులో సీసీఎస్ పోలీసులు విచారణ కొనసాగుతుంది. దేశంలో మూడు ప్రదేశాల్లో కాల్ సెంటర్లు పై దాడి చేసారు పోలీసులు. రుణం చెల్లించిన

సంగారెడ్డి ఘటన యొక్క పూర్తి వివరాలు…

Vasishta Reddy
సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం పల్వాట్ల గ్రామంలో జరిగిన ఘటన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. ఈ కుటుంబ పెద్ద శంకరమ్మ ఈ నెల 13

రోజు రోజుకు పెరుగుతున్న కాల్‌ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య…

Vasishta Reddy
హైదరాబాద్‌లో కాల్‌ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజే 80కి పైగా కేసులు నమోదయ్యాయి.  సైబరాబాద్, హైదరాబాద్‌, రాచకొండ

ఎంబీబీఎస్ రెండో విడత సీట్ల కేటాయింపును రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు…

Vasishta Reddy
తెలంగాణ హైకోర్టు ఎంబీబీఎస్ రెండో విడత సీట్ల కేటాయింపును రద్దు చేసింది. కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో ఈనెల 19, 20 తేదీలలో  ఎంబీబీఎస్‌

తెలంగాణ కరోనా అప్డేట్…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా

వరంగల్‌ ప్రజలకు గుడ్ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌…

Vasishta Reddy
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. గ్రేటర్

వ్యవసాయానికే సగానికి పైగా బడ్జెట్ పెట్టిన ఘనత కేసీఆర్‌దే..

Vasishta Reddy
నల్గొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి కేంద్ర సర్కార్ పై విరుచుకు పడ్డారు. కేసీఆర్

నా కలకు కేసీఆర్‌ దెబ్బకొట్టాడు : బాబు మోహన్‌

Vasishta Reddy
కేంద్ర నిధులపై తెలంగాణ మంత్రులకు ఏ మాత్రం అవగాహనే లేదని బాబు మోహాన్‌ ఫైర్‌ అయ్యారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కాన్సాన్ పల్లి గ్రామంలో పార్టీ

దేశంలో పెద్ద మోడీ… రాష్ట్రంలో చిన్న మోడీ

Vasishta Reddy
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట ఇవాళ కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఫసల్ భీమా పరిహారం కోసం చేపట్టిన ఈ ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ

పేదల కోసమే డబుల్ బెడ్ రూమ్ పథకం : మంత్రి హరీశ్‌ రావు

Vasishta Reddy
పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకువచ్చారని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. కాస్త ఆలస్యమైనా ఇండ్లు ప్రారంభించు కోవడం

కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ఎర్రబెల్లి లేఖ

Vasishta Reddy
ఉపాధి కల్పనలో దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డులతోపాటు, రావాల్సిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది,

జగన్‌ బర్త్‌ డే : కేటీఆర్‌ ట్వీట్‌

Vasishta Reddy
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…”ఏపీ సీఎం జగన్‌కు పుట్టిన