telugu navyamedia

తెలంగాణ వార్తలు

కేసీఆర్‌ని దోషిగా నిలబెడుతాము… టీఆర్ఎస్ ను బొందపెట్టే వరకు నిద్రపోం…

Vasishta Reddy
బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్‌. “కేసీఆర్ మరోసారి ఉద్యోగస్తులను ప్రకటనలతో

కొత్త గెటప్‌లో కనిపించనున్న రియల్‌ హీరో సోనూ..

Vasishta Reddy
సోనూ సూద్ కరోనా కాలంలో ఎందరో వలస కూలీలకు తనవంతు సహాయం చేశాడు. వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి మరీ వారికి ఇళ్ళకు చేర్చాడు.

తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా

జనవరి 3,4 తేదీల్లో కోదండరాం నిరాహార దీక్ష…

Vasishta Reddy
టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం జనవరి 3,4 తేదీల్లో 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి చెల్లించాలి… ఎల్ ఆర్

కేటీఆర్ ని జోగినిపల్లి సంతోష్ కుమార్… ఎందుకంటే..?

Vasishta Reddy
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం ను వేదాలలో పకృతి మరియు వృక్షాల గురించి

కొత్త ఏడాది నుండి టోల్ గేట్స్ దగ్గర కీలక మార్పులు…

Vasishta Reddy
2021లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.. జనవరి 1 నుంచే అవి అవి అమల్లోకి రానున్నాయి.. న్యూఇయర్ మొదటి రోజు నుంచే చాలా మార్పులు రాబోతున్నాయి.. ఇప్పటివరకు

తెలంగాణలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?

Vasishta Reddy
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి… వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 397 పాజిటివ్

సురవరం జయంతోత్సవ లోగో ఆవిష్కరణ…

Vasishta Reddy
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ బషీర్‌బాగ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు, పలువురు

కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు..

Vasishta Reddy
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. చరిత్రలోనే నూతన వ్యవసాయ చట్టం

ఈ ఏడాది 12శాతం క్రైమ్ రేట్ తగ్గింది…

Vasishta Reddy
2020లో జరిగిన క్రైమ్‌కు సంబంధించి రివ్యూను రాచకొండ పోలీసులు విడుదల చేశారు. దాని ప్రకారం గతేడాదితో పోలీస్తే.. ఈ ఏడాది 12 శాతం క్రైమ్‌ రేట్‌ తగ్గిందని

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా

కొత్త వైరస్‌గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు..

Vasishta Reddy
తెలంగాణ లో శరవేగంగా కొత్త రకం కరోనా వైరస్ విస్తరిస్తున్నది. దీనికి ఎన్440కే రకంగా నామకరణం చేసారు శాస్త్రవేత్తలు. కొత్త రకానికి కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే