telugu navyamedia

క్రీడలు

స్టీవ్‌ స్మిత్‌పై క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
ఇటీవలే చెన్నై వేదికంగా ఐపీఎల్‌-2021 వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ క్లార్స్‌ సంచలన

ఐపీఎల్ 2021 వేలంపై సంగక్కర కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
శ్రీలంక క్రికెట్ అంతర్జాతీయ సిరీస్ ల షెడ్యూల్ కారణంగా శ్రీలంక ఆటగాళ్లను ఐపీఎల్ 2021 వేలంలో తీసుకోలేదని అంతేకాని ఆటగాళ్ల సామర్థ్యం కారణం కాదు అని శ్రీలంక

ఆ సమయంలో ఎవరూ లేరు..ఎమోషనల్‌ అయిపోయిన కోహ్లి

Vasishta Reddy
టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేరు తెలియని వారుండరు. దూకుడు ఆట తీరు, ప్రత్యర్థి బౌలర్‌పై విరుచుకుపడే స్వభావం కోహ్లి సొంతం. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ

ఐపీఎల్ కోసం షకీబ్ ను పంపిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు…

Vasishta Reddy
ఐపీఎల్  2021 మొత్తం సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ కు అందుబాటులో ఉండటానికి బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఏప్రిల్‌లో శ్రీలంకతో జరగబోయే

ఈ ఏడాది ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు హింట్ ఇచ్చిన రబడా…

Vasishta Reddy
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సమయంలో పాకిస్థాన్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటం కోసం ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా సూచించాడు.

నిన్ను చూస్తుంటే గర్వాంగా ఉంది సిరాజ్ : సచిన్

Vasishta Reddy
ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ అభిమానుల మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే సిరాజ్ తన సహచరుడి సెంచరీ

ఐపీఎల్ 2021 లో ఆ జట్టుకు ఆడాలని ఉంది : మ్యాక్స్వెల్

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున ఆడాలని ఉందని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

వేలంలో కోటికి పైగా ధరతో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసా…?

Vasishta Reddy
ఈరోజు చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 కోసం వేలం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలంలో మొత్తం 67 మంది ఆటగాళ్లకు అవకాశం ఉండగా బరిలో

భారత విజయం పై కెవిన్ జోక్స్..

Vasishta Reddy
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండ్ షోకు అండగా అరంగేట్ర ప్లేయర్ అక్షర్ పటేల్ చెలరేగడంతో ఏకంగా 317 పరుగుల

టీం ఇండియా పై‌ పాక్ ప్రధాని ప్రశంసలు…

Vasishta Reddy
భారత క్రికెట్‌ జట్టుపై పాకిస్థాన్‌ ప్రధానమంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా ప్రపంచ శ్రేణి జట్లలో అగ్రశ్రేణి జట్టని కొనియాడారు. భారత్‌లో

పింక్ టెస్టుకు జట్లను ప్రకటించిన ఇంగ్లాండ్, భారత్

Vasishta Reddy
ప్రస్తుతం భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో స్వదేశంలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభం కంటే ముందు మొదటి రెండు టెస్టులకు

ఇంగ్లాండ్ మాజీల పై గవాస్కర్ ఫైర్…

Vasishta Reddy
రెండో టెస్ట్ జరుగుతున్న చెపాక్ పిచ్‌పై సెటైర్లు వేస్తున్న ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్లపై టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. ఇంగ్లండ్‌లో రోజంతా బాల్