బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్కుమార్, కరీనాకపూర్, కైరా అద్వానీ, పంజాబీ నటుడు, సంగీత దర్శకుడు దల్జిత్ దోసంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “గుడ్న్యూజ్”. అక్షయ్కుమార్-కరీనాకపూర్, దల్జిత్-కైరా
బుల్లితెర కళాకారుల సంఘం కార్యదర్శి, ప్రముఖ సినీనటి ఖుష్బూ రాష్ట్రంలో టీవీ సీరియల్స్ షూటింగ్ ఈ నెల 10 నుంచి కరోనా నిరోధక నిబంధనలతో ప్రారంభమవుతుందని తెలిపారు.
ఇండస్ట్రీలో 35 ఏళ్ల చరిత్ర ఉన్న డా. రామానాయుడు స్టుడియో మూతబడుతుందనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత, రామానాయుడు వారసుడు సురేష్ బాబు. రామానాయుడు స్టుడియో అంటే
ప్రముఖ టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్పై మధ్యప్రదేశ్లో ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. ‘ట్రిపుల్ ఎక్స్ సీజన్ 2’ వెబ్ సిరీస్ లో ఆర్మీని అవమానించిందని,
కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లాక్డౌన్ సమయంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలోని హిట్ సాంగ్స్కి, ఫేమస్ డైలాగ్స్కి తన ఫ్యామిలీతో కలిసి అందమైన వీడియోలు
అందం, అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న బాలీవుడ్ భామ శిల్పా శెట్టి. ప్రముఖ వ్యాపార వేత్త రాజ్కుంద్రాని వివాహం చేసుకున్న తర్వాత కొంత కాలం
దక్షిణాదిన అగ్రహీరోల సరసన నటిస్తూ తన అందం, అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న బ్యూటీ అసిన్. పెళ్ళి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైంది. రాహుల్ 2016లో