ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు సంక్షేమ పథకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్
దేశంలో నదుల అనుసందానంపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఘాటుగా స్పందించారు. సట్లేజ్, యమునా నదులను కలపాలన్న కేంద్ర ఆలోచనను మానుకోవాలని అన్నారు. ఆ లింక్
తెలంగాణలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరం వరద ముంపుకు గురైంది. ఈ నేపథ్యంలో మంగళవారం వరంగల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఆంద్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ బడులు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలోని ముపు ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదకు
ఫోన్ ట్యాపింగ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వైసీపీకి ఎప్పట్నించో ఉన్న అలవాటని విమర్శించారు. గతంలో సీబీఐ మాజీ
తెలంగాణలో కొనసాగుతున్న వరద భీభత్సంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు.
గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరదలతో అతలాకుతలం అవుతున్న
విపత్తులతో దెబ్బతిన్న రైతుల పంటల కోసం ప్రధాని ఫసల్ యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుందన్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్