telugu navyamedia

Congress Vijayashanti Corona KCR TRS

అన్ని రంగాల్లో పరిపాలనా యంత్రాంగం విఫలం: విజయశాంతి

vimala p
తెలంగాణలో కొనసాగుతున్న వరద భీభత్సంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు.