telugu navyamedia

వార్తలు

ప్రధాని మోడీ, ఏపీ గవర్నర్ కు రఘురామకృష్ణరాజు లేఖ

Vasishta Reddy
ప్రధాని మోడీకి వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన మంత్రి హరీశ్ రావు

Vasishta Reddy
ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం.. రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంకల్పం గొప్పదని హరీశ్

ఢిల్లీలో బీజేపీలో చేరుతా: ఈటల

Vasishta Reddy
వచ్చే వారమే బీజేపీలో చేరుతానని ఈటల పేర్కొన్నారు. నేను వామపక్ష, లౌకిక వాదిని… కానీ పరిస్థితులు తనను బిజేపి వైపునకు తీసుకెళ్ళాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో

తమిళనాడులో ఘొరం : కరోనాతో సింహం మృతి..

Vasishta Reddy
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనాకు బలి అయ్యారు. ఈ వైరస్ మనుషులనే కాదు.. మూగ జీవులను వదలడం లేదు.

కరోనా పరిస్థితులను పర్యావరణ పరిరక్షణతోనే అధిగంచగలం : సిఎం కెసిఆర్

Vasishta Reddy
కరోనా పరిస్థితులను పర్యావరణ పరిరక్షణతోనే అధిగంచగలం : సిఎం కెసిఆర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5 ) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ

విజయ్ దేవరకొండ ఖాతాలో అరుదైన రికార్డు

Vasishta Reddy
బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రిసెంట్ గా హైదరాబాద్ “టైమ్స్ మోస్ట్

చల్లటి కబురు : మూడు రోజుల పాటు వ‌ర్షాలు

Vasishta Reddy
నిన్న దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కేరళా అంతటా మరియు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో కొంత భాగంలోకి ప్రవేశించినవి. రాగల

ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మే ఈట‌ల ప్ర‌య‌త్నాలు

Vasishta Reddy
టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకున్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆత్మ‌గౌర‌వం కోసం

ఈటల పార్టీ నుండి వెళ్లిపోతే ఎవరూ బాధపడటం లేదు…

Vasishta Reddy
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తు, గులాబీ జెండా గుర్తుతో గెలిచిన విషయాన్ని మంత్రి ఈటెల రాజేందర్ గుర్తుంచుకోవాలని… తెలంగాణ

డబ్ల్యూటీసీ ఫైనల్ లో వారిదే విజయం అంటున్న కోహ్లీ…

Vasishta Reddy
జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక

తెరాస కు ఈటల రాజీనామా…

Vasishta Reddy
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ నేడు తెరాస కు రాజీనామా చేశారు. తెరాస కి, ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు… అయితే ఉరిశిక్ష‌ప‌డిన ఖైదీకి