telugu navyamedia

వార్తలు

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు అదుకుంటున్నాయి. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా

ఆ మహిళా క్రీడాకారిణికి మద్దతు తెలిపిన మహ్మద్ కైఫ్…

Vasishta Reddy
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఓసాకు అంతర్జాతీయ క్రీడాకారులు మద్దతు తెలుపుతున్నారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నారు. ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం

భారత్ లో పెరుగుతున్న ఫేక్ కరెన్సీ…

Vasishta Reddy
భారత్ లో ఫేక్ కరెన్సీ పెరిగిపోతుంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్వయంగా చెబుతోంది. రీసెంట్ గా ఆర్బీఐ నివేదికలో షాకింగ్ విషయం వెలుగులోకి

ఆదిలాబాద్ వంద దాటినా పెట్రోల్…

Vasishta Reddy
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటుగా పెట్రోల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఈరోజు లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, లీటర్ డీజిల్‌పై 23 పైసలు

నేను వెజిటేరియన్‌ అని ఎప్పుడూ చెప్పలేదు : కోహ్లీ

Vasishta Reddy
తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కోహ్లీ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో తన డైట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. తనడైట్‌లో కూరగాయాలు, గుడ్లు,

ఆ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మంటూ సీఈసీ కీల‌క ప్ర‌క‌ట‌న

Vasishta Reddy
త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మ‌రో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు తాము సిద్ధ‌మంటూ సీఈసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల

కోచ్ రమేశ్ పవార్‌తో గొడవపై స్పందించిన మిథాలీ రాజ్…

Vasishta Reddy
భారత మహిళల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రమేశ్ పవార్‌తో గొడవపై వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి స్పందించింది. ‘నేను కొన్నేళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నాను. నాకు

బ్యాడ్ న్యూస్ : పెరిగిన బంగారం ధరలు…

Vasishta Reddy
బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో

ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు…

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా

మాజీ ఎంపి మాగంటి ఇంట తీవ్ర విషాదం

Vasishta Reddy
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) మృతి చెందారు.

చైనాలో కొత్త వైరస్ : మనిషికి బర్డ్ ఫ్లూ

Vasishta Reddy
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం