ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు అదుకుంటున్నాయి. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఓసాకు అంతర్జాతీయ క్రీడాకారులు మద్దతు తెలుపుతున్నారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నారు. ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం
తాజాగా ఇన్స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కోహ్లీ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో తన డైట్కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. తనడైట్లో కూరగాయాలు, గుడ్లు,
త్వరలోనే జరగనున్న మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తాము సిద్ధమంటూ సీఈసీ కీలక ప్రకటన చేసింది.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల
భారత మహిళల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రమేశ్ పవార్తో గొడవపై వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి స్పందించింది. ‘నేను కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను. నాకు
బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా