వరంగల్ జిల్లా హన్మకొండలో చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా బీజేపీ ధర్నా చేపట్టింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు చేపట్టిన
నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. రైతులను, కార్మికులను పట్టించుకోకుండా ఉండటానికి తాను కండకావరం ఎక్కడి దొరను
ఏపీ సీఎం జగన్ చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఈరోజు ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావేదిక పేరుతో కట్టించిన భవనాన్ని కూల్చివేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు ఉండవల్లిలోని ప్రజావేదిక
రైతు సమస్యలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్లతో
“దొరసాని” చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ఉండవల్లి కలెక్టర్ల సదస్సులో జగన్ మాట్లాడుతూ అవినీతికి, అక్రమాలకు, దోపిడీకి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
భారతదేశం గర్వించతగ్గ నటుడు, రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్. ఆయన స్మ్రుతికి నివాళిగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సోమవారం నుంచి శుక్రవారం వరకు గిరీష్
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పై ఆ పార్టీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీపై విమర్శలు గుప్పించడం, తెలంగాణలో టీఆర్ఎస్