telugu navyamedia

Minister Pilli subash Farmers problems

రైతు సమస్యలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత: పిల్లి సుభాష్

vimala p
రైతు సమస్యలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్లతో