పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువకుడు రాజధాని రైలుకు ఎదురుగా నిలబడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.రైలు వస్తుందని అక్కడ ఉన్న
డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘లైగర్. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ పెళ్లి అంగ రంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లో తన చిన్ననాటి స్నేహితురాలు లోహితను ప్రముఖులు, స్నేహితులు & కుటుంబ సభ్యుల సమక్షంలో,
తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఐసీయూలో చికిత్స
బాలీవుడ్ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలినికి అరుదైన గౌరవం దక్కింది. 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ(IFFA 2021) వేడుకలు శనివారం గోవాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో
అక్కినేని నాగ చైతన్య సమంత తో విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుంచి ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. సాధారణంగానే సమంతతో పోలిస్తే నాగ చైతన్య సోషల్ మీడియాకు
తన భార్య గురించి అధికార వైసీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆవేదన చెందారు. దీనిపై
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారని నందమూరి కుటుంబానికి చెందిన పలువురు తీవ్రంగా
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. గతనెల 30న ఇంట్లో జారిపడటంతో అనారోగ్యానికి గురైన కైకాల కొన్ని రోజుల