telugu navyamedia

వార్తలు

వాణిజ్య రాజధానిలో పవర్ కట్… మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా వ్యంగ్యాస్త్రాలు

vimala p
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత మహా సర్కార్ పైన, ముంబై పోలీసుల పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది కంగనా. ఈ క్రమంలో శివసేన

దిశ చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది..

Vasishta Reddy
ఒంగోలు కలెక్టరేట్‌లో మహిళలు, బాలికలపై జరుగుతున్న వేదింపులు, నివారణ చర్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు.

మారేడుమిల్లి అడవుల్లో “పుష్ప”… ఫిక్స్ చేసిన సుకుమార్

vimala p
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. లాక్‌డౌన్ సమయంలో విడుదల

“డేంజరస్” అమ్మాయిలతో ఆర్జీవీ నైట్ పార్టీ

vimala p
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న లెస్బియన్ లవ్ స్టోరీ ‘డేంజరస్’. ‘బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రలుగా

భారీ వర్షాలు ముస్కీ రిజర్వాయర్ నుండి దిగువకు నీటి విడుదల…

Vasishta Reddy
కర్ణాటక లోని రాయచూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ముస్కీ రిజర్వాయర్ నిడటంతో నీటిని విడుదల చేసారు అధికారులు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు : మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు

Vasishta Reddy
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. ముక్యంగా ఈ వర్షాలు హైద‌రాబాద్‌ ను వదలడం లేదు. భారీ వర్షాలతో

శ్రీదేవి కూతురితో శ్రీకాంత్ కొడుకు “పెళ్ళిసందడి” ?

vimala p
గత పాతికేళ్ల క్రిందట ‘పెళ్లి సందడి’ సినిమాతో రికార్డులు తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరోసారి అదే పేరుతో మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు

“క్రాక్” మేకింగ్ వీడియో

vimala p
మాస్ మహారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఇదివ‌ర‌కు ఈ ఇద్దరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ సినిమాలు

“ఎఫ్-3″లో సునీల్…?

vimala p
ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకొని వరుసగా ఐదు హిట్లతో దూసుకెళ్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎఫ్ 2

అమరావతి రైతులకు వైసీపీ మోసం చేసి 3000 రోజులయ్యింది : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

Vasishta Reddy
టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ… రాజధాని అమరావతి ఉద్యమం నేటికీ 300 రోజులు.. కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతులకు మోసం చేసి 3000

మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? విజయసాయిరెడ్డి సెటైర్

Vasishta Reddy
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. “మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? ఎప్పటిలాగే

తెలంగాణాలో కరోనా కట్టడికి హైకోర్టు కీలక ఆదేశాలు

Vasishta Reddy
కరోనా కట్టడికి తెలంగాణా హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ఇవాళ సుదీర్ఘ విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలను అమలు