ఏపీలో మొన్నటివరకు విర్జుంభించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా 76,000 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,855 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ (59) గుండెపోటుతో మృతి చెందారు. డీన్ జోన్స్ ముంబయిలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దక్షిణ ముంబయిలోని
ఆంక్షాల నేపథ్యంలో చైనా నుంచి భారత్కు దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు. రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాల్లో విలయతాండవం చేస్తోంది. గత
ఏపీ , కర్ణాటక రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద వైఎస్
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను సైతం వణికిస్తోంది.
కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ అభివృద్ది కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలో వ్యాక్సిన్ ప్రయోగాల
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికీ ఈ మహమ్మారితో ఎందరో ప్రజాప్రతినిధులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర రైల్వే
తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్థులకు డిక్లరేషన్ ఎందుకని ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాల్లో కూడా దూసుకెళ్తోంది. దీంతో కేసుల
అమెరికా ఇచ్చే హెచ్-1బీ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్భరోసా ఇచ్చారు. తాజాగా భారత అమెరికన్లు ఏర్పాటు చేసిన