telugu navyamedia

క్రైమ్ వార్తలు

కడపలో టీడీపీ నాయకుడి హత్య… ఎవరు..?

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లాకి చెందిన టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిని చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో

ఈ ఏడాది 12శాతం క్రైమ్ రేట్ తగ్గింది…

Vasishta Reddy
2020లో జరిగిన క్రైమ్‌కు సంబంధించి రివ్యూను రాచకొండ పోలీసులు విడుదల చేశారు. దాని ప్రకారం గతేడాదితో పోలీస్తే.. ఈ ఏడాది 12 శాతం క్రైమ్‌ రేట్‌ తగ్గిందని

ముంబైలో దారుణం.. రైల్లో యువతీ పై

Vasishta Reddy
ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలకు రక్షణ ఉండటం లేదు. ఓ 25 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని దుండగుడు అత్యాచారానికి  పాల్పడమే కాకుండా హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన

చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం…

Vasishta Reddy
చిత్తూరు జిల్లాలో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. పందుల కోసం వేటాడుతుండగా.. నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన

వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి

Vasishta Reddy
వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, లారీ, బస్సు మూడు వాహనాలు ఢీ కొనడంతో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఇవాళ

మనవరాలి వయసున్న బాలికలపై లైంగిక దాడి….

Vasishta Reddy
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు మనవరాలి వయసున్న ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.  నిజామాబాద్ జిల్లా నవీపేట పోలీస్

వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఇదే…

Vasishta Reddy
ప్రతి యేటా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి… వాటిలో అతిపవిత్రం వైకుంఠ ఏకాదశి…. దీనినే ముక్కోటి ఏకాదశి అనీ అంటారు… ఈ రోజునే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి

జగిత్యాల యాసిడ్‌ కేసు : అక్రమ సంబంధమే కారణం !

Vasishta Reddy
జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో స్వాతి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌కేసు : బయటపడ్డ సంచలన విషయాలు

Vasishta Reddy
ఇన్ స్టంట్ ఫైనాన్స్ యాప్స్ కాల్ సెంటర్ల కేసు దర్యాప్తు వేగవంతం చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. కాల్ సెంటర్ లో పనిచేసే 610 మంది

పెరుగుతున్న లోన్ యాప్ బాధితుల సంఖ్య… ఒక్క రోజే 100కు పైగా కేసులు

Vasishta Reddy
తెలంగాణలో రోజు రోజుకు కాల్ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో నిన్న ఒక్క రోజే 16 కేసులు నమోదవగా…

ఖమ్మం జిల్లాలో శుద్ర పూజల కలకలం

Vasishta Reddy
గుప్తనిధులు ఉన్నాయన్న అత్యాశతో ఒక కుటుంబం రుద్ర పూజలు నిర్వహిస్తూ ఓ మైనర్ బాలికను బలి ఇచ్చేందుకు సిద్ధం చేశారన్న విషయం శుక్రవారం రాత్రి వెలుగు చూసింది.

స్క్రూడ్రైవర్ తో యువతిని చంపిన ఆటో డ్రైవర్…

Vasishta Reddy
ప్రపంచ వ్యాప్తంగా మహిల పై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం పలు చట్టాలను తీసుకొచ్చినా, నేరాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.  దిశ