జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలో జరిగిన కాల్పులో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మొన్నటి ఘటన
దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి రాచకొండ పోలీస్ కమిషనర్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గుట్టుచప్పుడు కాకుండా కొన్ని నెలల ముందే దేశం నుంచి పరారయ్యాడు. గుజరాత్ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఈ విషయం
ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న నిత్యానంద మరో రాసలీల వీడియో బయటకి వచ్చింది. ఓవైపు కర్ణాటక కోర్టులో నిద్యానందపై క్రిమినల్ కేసులు కొనసాగుతుంటే ఆ మహానుభావుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా
దిశ ఘటనతో మళ్లీ ‘నిర్భయ’ కేసు తెరపైకి వచ్చింది. ఆ మృగాళ్లకు ఎప్పుడు శిక్ష పడుతుందని.. దేశవ్యాప్తంగా.. ప్రజలందరూ.. ప్రశ్నిస్తున్నారు. వారికి శిక్ష ఎప్పుడు విధిస్తారంటూ.. ప్రశ్నల
ఓ మృగాడి వికృత చేష్టలకు విశాఖ మన్యంలో ని గిరిజన ఉపాధ్యాయురాలు మానసిక క్షోభను అనుభవిస్తుంది. రోజు రోజుకు ఆగడాలు శృతిమించుతుండడంతో ఎట్టకేలకు ఉపాధ్యాయ సంఘాలతో కలిసి
యూపీ రాజకీయాలను ఉన్నావ్ ఘటన హీటెక్కించింది. యోగి సర్కార్ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు రోడ్డెక్కాయి. బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ప్రియాంకా గాంధీ పరామర్శిస్తే.. అసెంబ్లీ
జిల్లాలో మహిళపై దారుణ హత్యాచారానికి పాల్పడిన నిందితులను తక్షణమే శిక్షించాలని బాధితురాలి బంధువులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దిశ హత్యాచారానికి ఇచ్చిన ప్రాధాన్యతను దళిత మహిళకు ఇవ్వడం
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. వరంగల్ జిల్లాలోని హన్మకొండ సుబేదారి స్టేషన్ పోలీసులు ఈ కేసును ఫైల్ చేశారు. 24ఏళ్ల యువతి మిస్సింగ్పై