పోలవరం ప్రాజక్టు నుంచి విరమించుకోవాలంటూ ఏపీ సర్కారు నవయుగ ఇంజినీరింగ్ సంస్థకు నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో
తన భద్రతను కుదించారంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పిటిషన్ పై కోర్టులో వాదనలు
దేశ విద్యా వ్యవస్థకు ఆంధ్ర విశ్వ విద్యాయలం విశేష కృషి చేసిందని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. ఏయూలోని వైవీఎస్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్
అధికార వైసీపీపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి మండిపడ్డారు. టీడీపీ నేతలపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయిరెడ్డి… సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగిస్తున్ననవయుగ సంస్థను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈమేరకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. నిర్మాణ పనుల నుంచి వైదొలగాలని
పేదవాడి ఆకలి తీర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి అన్న క్యాంటీలను మూసివేసింది. ఈ
ఏపీసీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. కొత్త ప్రభుత్వం ఆలోచన రాహిత్యంతో పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన “అన్న క్యాంటీన్లు” బుధవారం రాత్రితో మూతపడ్డాయి. మధ్యాహ్నం భోజనాన్ని యథావిధిగా సరఫరా చేసిన నిర్వాహకులు ఆ తర్వాత సామాన్లు సర్దుకుని వెళ్లిపోయారు.
ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో స్టాంపులు, స్థలాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అధిక
గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఇక టీడీపీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో
ఏపీ ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో భూములు, స్థలాల ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం గురువారం 1 నుంచి జిల్లాలో అమల్లోకి రానుంది. ఇప్పటికే అధిక మార్కెట్
ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదీ కియ పరిశ్రమను సందర్శించనున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారికంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో