పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఇంగ్లీషు రావాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఇంగ్లీషు భాషపై పట్టులేక ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై మజ్లీస్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నగరంలో
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ధ్వజామెత్తారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులను అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నారని పార్టీ ఆవేదన వ్యక్తం
ఆర్టీసీని ప్రవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుట్రను నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారన్నారు. ఈరోజు
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక తుది ఫలితం మరికాసేపట్లో వెలువడనుంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి
బహ్రెయిన్ సందర్శించిన తొలి భారత ప్రధానిగా భారత ప్రధాని నరేంద్రమోదీ చరిత్ర సృష్టించారు. రికార్డులకెక్కారు. బహ్రెయిన్ను ఇప్పటి వరకు ఏ భారత ప్రధానీ సందర్శించలేదన్న విషయం తెలిసిందని,
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. సెప్టెంబర్ 1 నుంచి శ్రీలంకతో పల్లెకెల వేదికగా ప్రారంభంకానున్న మూడు మ్యాచ్ల టీ20
తెలంగాణ ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో మండిపడ్డారు. రాష్ట్రంలో చాలాచోట్ల ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. మే