తన భద్రతను కుదించారంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పిటిషన్ పై కోర్టులో వాదనలు
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడికి భద్రత తగ్గించారంటూ సుబ్బారావు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు,