telugu navyamedia

Vasishta Reddy

తన ఇంటి నుండి ప్రియురాలి ఇంటికి సొరంగం తవ్విన ప్రియుడు…

Vasishta Reddy
ఎవరికీ తెలియనంతవరకు బాగానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి బయటపడితే అక్రమ సంబంధాల వలన ఎన్ని ఇబ్బందులు వస్తాయో అందరికి తెలుసు.  ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం తన ఇంటి నుంచి

200 లకే గ్యాస్ సిలిండర్… ఈ ఒక్కరోజు మాత్రమే

Vasishta Reddy
ఇప్పుడు మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో గ్యాస్ వాడుతున్నారు. దాంతో గ్యాస్ సిలిండర్ ధర విపణిలో రూ.700 నుంచి రూ.750 వరకు ఉన్నది.  ఇటీవలే గ్యాస్ సిలిండర్ ధరను

భారత కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.02 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

భారత్ కు మరో షాక్… ఉమేష్ యాదవ్ కూడా

Vasishta Reddy
భారత జట్టుకు మరి షాక్ తగిలింది. భారత పేసర్ ఉమేష్ యాదవ్ ఆసీస్ సిరీస్ కు దూరమయ్యాడు. అయితే ఈ పర్యటన ప్రారంభం అయిన దగ్గర నుండి

ఆసీస్ జట్టులోకి వార్నర్ ఎంట్రీ…

Vasishta Reddy
భారత్-ఆసీస్ ఇప్పటికే జరిగిన రెండు టెస్టులలో భారత్, ఆసీస్ ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించాయి. అయితే ఈ పర్యటనలో జరిగిన మొదటి వన్డే సిరీస్ లో

తన పెళ్ళి ఎప్పుడో చెప్పిన సింగర్ సునీత…

Vasishta Reddy
తన పెళ్లిపై వచ్చిన ఎన్నో పుకార్లకు సింగర్ సునీత ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహ

తెలంగాణ కరోనా అప్డేట్…

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా కేసులు.

డిసెంబర్ 31 గురువారం దినఫలాలు : దైవ దర్శనాలు, సంతోషం

Vasishta Reddy
మేషం : ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. నిరుద్యోగులకు ఆశాజనకం. ప్రముఖుల కలయిక మీకెంతో

దేశ ప్రధాని పై బాంబులతో దాడి… 20 మంది మృతి

Vasishta Reddy
దేశ ప్రధాని పై బాంబులతో దాడికి పాల్పడ్డారు. యెమన్ లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై కూల్చివేయాలనే లక్ష్యంతో దుండగులు దాడులు చేశారు. నూతనముగా ఎంపికైన ప్రధాని మొయిన్

డిసెంబర్ కి ముందే భారత్ లోకి ఆ వైరస్…?

Vasishta Reddy
కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసింది.  అయితే, ప్రస్తుతం యూకే లో కరోనా మహమ్మారి రూపం మార్చుకొని కొత్త స్ట్రెయిన్ గా మార్పులు చెందింది. 

అరుదైన ఘనత సాధించిన జడేజా…

Vasishta Reddy
ప్రస్తుతం భారత జట్టులో ఫుల్ ఫేమ్ లో ఉన్న భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరపున మూడు ఫార్మాట్లలో

దేశవాళీ క్రికెట్ లోకి శ్రీశాంత్ ఎంట్రీ…

Vasishta Reddy
భారత పేసర్ శ్రీశాంత్ 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని బీసీసీఐ అతనికి జీవితకాల నిషేధం విధించింది. అయితే బీసీసీఐ విధించిన