ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిలో రెండు వర్గాలున్నాయని.. అందులో కేసీఆర్ కు అనుకూలమైన వర్గం వుందని..అందుకే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయని
సిఎం కెసిఆర్, కేటీఆర్ లపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ నిందలు మోపుతుందని ఫైర్ అయ్యారు. తండ్రి,
ఆక్సిజన్ సరఫరాకు యుద్ద విమానాలను వినియోగించుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు బేగంపేట్ విమానాశ్రయం నుండి ఒరిస్సా కి ఆక్సిజన్ టాంక్ లను దగ్గర ఉండి పంపారు
కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాదించాడు. రాహుల్ టీ20 ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేశాడు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కూడా ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించారు ఆ
టీమిండియాకు కెప్టెన్ గా తిరుగులేని విజయాలు ఎన్నో అందించాడు ధోని. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్కు