*యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం *రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు ఫిబ్రవరి 10
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ ఎన్నికల్లో భాగంగా 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆరో దశలో 676 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో
ఉత్తర్ప్రదేశ్ వారణాసి పట్టణంలో రూ.339 కోట్ల తో నిర్మించిన ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోదీ కలల ప్రాజెక్టు అయిన కాశీక్షేత్ర అభివృద్ధి
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కూడా ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించారు ఆ
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అయితే ఈరోజు ఎన్నికలో బీజేపీ కోసం ప్రచారం చేసేందుకు యోగి ఆదిత్యనాద్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మల్కాజ్ గిరి,
ప్రస్తుతం హైదరాబాద్ లో ఎన్నికలు కాకరేపుతున్నాయి… జాతీయ పార్టీలు తమ అగ్ర నేతలను రంగంలోకి దింపుతున్నాయి.. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ… గ్రేటర్లో సత్తా చాటాలని ప్లాన్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా వ్యాప్తి గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ‘కరోనా తగ్గడానికి చాలా దూరంగా ఉన్నాం, దాని తాకిడిని తగ్గించేందుకు అన్ని