telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఐటీ గ్రిడ్ కేసు : చంద్రబాబు మీడియా .. సాక్ష్యాలు.. !

ఇటీవల జరిగిన ఐటీ గ్రిడ్ పై దాడి, డేటా చోరీపై తనవద్ద సాక్ష్యాలు ఉన్నాయని, అవి మీడియా ముందుకు తెస్తానని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అన్న విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఆయన మీడియా ముందుకు వచ్చారు. తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, డేటా దొంగలు తమ పని సజావుగా పూర్తి చేసుకువెళ్లారని భావించారు. కానీ, దొంగలు కాబట్టి సాక్ష్యాలు విడిచిపెట్టడం సాంప్రదాయం కాబట్టి, మాకు దొరికిపోయారు అంటున్నారు బాబు.

దేశప్రజలంతా ఈవిషయం గురించి ఆలోచించాలి. ఒకరి గెలుపు కోసం వ్యవస్థలను ఇస్తాను సారంగా భ్రష్టుపట్టిస్తున్నారు. టీడీపీని నాశనం చేయాలని చూస్తున్నారు. అసలు హైదరాబాద్ లో పిర్యాదు లేకుండానే, ఇంత కథ జరిగిందని బాబు అన్నారు. డేటా డ్రామా వెనుక కుట్ర అర్ధం అవుతుంది. ఇది చిన్న కుట్ర కాదు, మహా కుట్ర. టీడీపీ నాశనమే దీని లక్ష్యం. సాక్ష్యాలు అన్ని మీడియా ముందు పెడుతున్నారు, మీరే ఎవరు దొంగో నిర్ణయించుకోవచ్చు అన్నారు ఏపీసీఎం. 

Related posts