telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిని పరిపాలన రాజధానిగా ప్రకటించాలి: కన్నా డిమాండ్

Kanna laxminarayana

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా అమరావతిని ప్రకటించాలని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజధాని రైతుల ఆందోళనలపై కన్నా స్పందించారు.

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తమకు అన్యాయం జరిగిందంటూ 170 రోజులుగా ఆందోళన చేస్తున్నారని సీఎం జగన్ కు లేఖ రాశారు.లాక్ డౌన్ లోనూ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. రాజధాని వాసుల డిమాండ్లను ప్రభుత్వం గౌరవించాలని కన్నా హితవు పలికారు. 

Related posts