దేశ వ్యాప్తంగా మూడో విడుత లోక్సభ ఎన్నికల్లో ఈరోజు ఓ పోలింగ్ కేంద్రంలో పాము కలకలం సృష్టించింది. కేరళలోని కన్నూరు పోలింగ్ కేంద్రంలోని ఓ వీవీప్యాట్ లో పామును చూసి ఒక్కసారిగా ఓటర్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.విషయం తెలుసుకున్న అధికారులు పాములు పట్టే ఓ వ్యక్తి సాయంతో ఈ పామును వీవీప్యాట్ నుంచి తొలగించారు. దీంతో కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
previous post
next post
రాయలసీమను రెండో రాజధాని చేయాలి.. టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు!