తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
E-dip టోకెన్ భక్తులకు 02- 04 గంటల సమయం పడుతుంది.
రూ. 300 శీఘ్రదర్శనం టోకెన్లు జారీ చేయలేదు
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,053.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 16,301
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 2.25 కోట్లు.


అక్రమ సంపాదన కోసం కేసీఆర్ అడ్డదారులు: బండి సంజయ్