తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
ఉచిత దర్శనం కోసం 08 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.
రూ. 300 శీఘ్రదర్శనంకు 3 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,729.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,162.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 4.31 కోట్లు.


ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ