అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ను ఉద్ధేశించి.. నువ్వు ఎవరికి పుట్టావంటూ రాహుల్ పుట్టకపై అసోం సీఎం చేసిన వాఖ్యలపై రాయగిరిలోని బహిరంగ సభ సమావేశంలో సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు.
తండ్రి గురించి తప్పుగా మాట్లాడం బీజీపీ విధానామా అని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారు. ఇదేనా మీ హిందూ దర్మం..ఇదేనా మీ సంస్కారం..నా మనసు ఎంతో బాధపడింది..రాహులపై మాటల విని నా కళ్లలో నీళ్లు వచ్చాయి..ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ నేతలు చేస్తున్నారు. అహంకారమా.. కళ్లు నెత్తికెక్కాయా..ఏం తమాసా చేస్తున్నారా అని అన్నారు.
బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుంది: తలసాని