telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మహత్మాగాంధీకి నివాళులర్పించిన ఏపీ సీఎం

ఈరోజు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల కిందటే అడుగులు పడ్డాయని అన్నారు.

నేటి నుంచి `క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌`కు శ్రీ‌కారం చుడుతున్నామని తెలిపారు. మ‌హాత్ముడి జ‌యంతి సంద‌ర్భంగా ఆయనకు నివాళులు అంటూ ట్వీట్‌ చేశారు. టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మహత్మాగాంధీకి నివాళు అర్పించారు.

Related posts