telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీపై … ప్రధానిగారి చూపు పడాలి.. : వైసీపీ ఎంపీ

ycp party

ఏపీకి చెందిన ఎంపీలు కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ లో ఏపీను కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.

నిధులు లేక ఇబ్బంది పడుతున్న ఏపీని కేంద్రం ఆదుకోవాలని, రావాల్సిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts