telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాబు అతిగా ఊహించుకున్నారు.. ఎవరూ పట్టించుకోలేదు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు.

రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్ర మంతా అల్లకల్లోలమవుతుందని చంద్రబాబు అతిగా ఊహించుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలారని దుయ్యబట్టారు. వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే అని అన్నారు.

Related posts