telugu navyamedia

Vijayasai Reddy YSRCP Mp Chandrababu

బాబు అతిగా ఊహించుకున్నారు.. ఎవరూ పట్టించుకోలేదు: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు.