ఈరోజు టీమిండియా క్రికెటర్లు.. వారి భార్యాబిడ్డలతో సహా ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లనున్నారు. వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్ను ఏర్పాటు చేసింది.
తాజాగా ఇన్స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కోహ్లీ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో తన డైట్కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. తనడైట్లో కూరగాయాలు, గుడ్లు,
తాజాగా ఇన్స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు
వరల్ట్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం సిద్దం అవుతున్న విరాట్.. ముంబై వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఏర్పాటు
టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ టైటిల్ కోసం జూన్ 18వ తేదీన భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లోని హ్యాంప్షైర్ బౌల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదికైంది. ఈ
కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ రిషభ్ పంతేనని అభిప్రాయడ్డాడు మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే. జట్టును నడిపించగల నైపుణ్యాలు, సరైన మనస్థత్వం అతని సొంతమని తెలిపాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మోరె..
గతేడాది చివర్లో ఆస్ట్రేలియా జరిగిన టెస్టు సిరీస్లో శుభ్మన్గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 91 పరుగుల
గతేడాది ఐపీఎల్ సందర్భంగా మైదానంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్ ఏకాగ్రతను
ఓ రెండున్నరేళ్ల చిన్నారిని కాపాడారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. ఆయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నెముక కండరాల
భారత కెప్టెన్గా ఆటగాడిగా కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఇటు ఆటలో.. అటు సంపాదనలోనూ ఈ రన్మెషిన్ దూసుకుపోతున్నాడు. దాంతో క్రికెట్ సారథుల్లో అత్యధిక జీతం అందుకునే