ప్రధాని మోడీ ఈరోజు ఉదయం పారాఒలింపిక్స్ లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులతో సమావేశం అయ్యారు. పతకాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు
అన్నదాతలు పట్టువీడడం లేదు. ఢిల్లీని చుట్టుముట్టేశారు. “ఢిల్లీ చలో” ఆందోళనలో మొత్తం 500 పైగా రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. “ఢిల్లీ చలో” కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా
హైదరాబాద్ వరుస కుండపోత వర్షాలతో హోరెత్తింది. అనేక సంవత్సరాల తర్వాత మూసి నది కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. కొన్ని వందల కాలనీలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని వేల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్వి తల్లిదండ్రులు ఇవాళ కలవనున్నారు. హోంమంత్రి సుచరితతో కలిసి ఇవాళ మద్యాహ్నం 3