telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ!

disa accused Funeral will be tomorrow

“దిశ” హంతకుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం హైదరాబాద్ కు వచ్చింది. ఢిల్లీ నుంచి నలుగురు సభ్యుల బృందం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కాసేపట్లో శంషాబాద్ నుంచి చటాన్‌పల్లి ప్రాంతానికి ఈ బృందం వెళ్లనుంది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించనుంది.

ఎన్‌కౌంటర్ ఘ్తన పై తెలంగాణ పోలీసులకు శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీచేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్చార్సీ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు ఆందజేయాలని పోలీసులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే.

Related posts