telugu navyamedia
Uncategorized క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టాస్ గెలిచిన భారత్…

చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టులోకి స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ సిరాజ్ రాగ నదీమ్, సుందర్, బుమ్రా ను తప్పించింది బీసీసీఐ. అయితే గత మ్యాచ్ లో విజయం సాధించి 1-0 తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ను ఈ మ్యాచ్ లో ఎలాగైనా ఓడించాలని భారత్ చూస్తుంది.

భారత జట్టు : రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానె, రిషబ్ పంత్ (w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ జట్టు : రోరే బర్న్స్, డొమినిక్ సిబ్లీ, డేనియల్ లారెన్స్, జో రూట్ (c), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (w), మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, ఆలీ స్టోన్

Related posts