ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్ లో భారత బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో మిథాలీసేన ఫస్ట్ ఇన్నింగ్స్లో
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరిగే సౌతాంప్టన్లో వర్షం భారీగా కురుస్తుండటంతో తొలి రోజు ఆట రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఎంతగానో ఎదురు చూసిన
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్ ప్రారంభ సమయం దగ్గర పడుతున్న సమయంలో సౌథాంప్టన్లో వర్షం కురుస్తోంది. దీంతో పిచ్తో పాటు గ్రౌండ్లో కొంత భాగాన్ని
అభిమానులు ఎంతగానో చూస్తున్న డబ్ల్యూటీసీ మ్యాచ్పై వరుణుడు కన్నెర్ర చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సౌతాంప్టన్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యలో కొంత విరామం
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్, మోడల్ సంజనా గణేశన్ను అతడు ప్రేమించి పెళ్లాడాడు. పెళ్లి తర్వాత జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్లు తమతమ
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొత్తానికీ వరుణుడి గండం పొంచి ఉంది. వాతావరణం అనుకూలించే సందర్భాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పరిమితంగా మాత్రమే తప్ప- పూర్తిగా
కరోనా మొత్తం ప్రపంచంతో పాటుగా ఫ్రాన్స్ను కూడా అతలాకుతలం చేసింది. అయితే, ఇప్పుడు క్రమంగా అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.. కేసులు తగ్గిపోయాయి.. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా
హైదరాబాద్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్… ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో రోహిత్ ఓపెనింగే కీలకమని పేర్కొన్నాడు. రోహిత్ను కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ స్లెడ్జింగ్
డబ్ల్యూటీసీ ఫైనల్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, జట్టుకు ఇదొక మధుర
ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ… డబ్ల్యూటీసీ ఫైనల్లో తన ఫేవరెట్ కోహ్లీసేననే అని, అయితే న్యూజిలాండ్కే కాస్త ఎక్కువ ప్రయోజనం కనిపిస్తోందన్నాడు. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో
డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడే భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అందరూ అంచనా వేసినట్టుగానే భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
ప్రెసిడెంట్ పదవి నుంచి తనను తప్పిస్తూ అపెక్స్ కౌన్సిల్ జారీ చేసిన నోటీసులపై భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు. అసోసియేషన్లోని అవినీతిని బయటపెడుతున్నాననే