రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2.86 కోట్లు దాటాయి కరోనా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాట్స్మెన్లో ఒక్కోక్కరు ఒక్కదాంట్లో స్పెషలిస్ట్ అయితే.. విరాట్ దగ్గర అన్ని ఉంటాయని చెప్పాడు భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. ‘జట్టులో చర్చలు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్-క్యాండీస్లది ఎంత అన్యోన్యమైన దాంపత్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరికొకరు ఇంత ప్రేమను చూపించుకుంటున్న ఈ జంట..
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అమూల్ ఒప్పందంపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్
ఈటల భట్టితో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని..లెఫ్ట్ భావజాలాలు ఉండి బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడో తెలియదని చురకలు అంటించారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర
మేషం : ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. క్రయ, విక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు. వ్యాపారస్తులకు
జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు అందిన సమాచారాన్ని జ్ఞానం అంటారు. ఆ అందిన జ్ఞానాన్ని శాస్త్రీయదృక్పదం పద్దతిలో ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు విడదీసి చూడడమే విజ్ఞానం అంటాం..
శరీరం తిమ్మిరిగా ఉందా? జాగ్రత్త.. ఈ ముప్పు పొంచివుంది. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్లు రూపంలో సంకేతాలిస్తుంది. ఒక్కోసారి ఆ చోట స్పర్శ కూడా తెలీదు.